Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి కాయ కావాలని మారాం చేసిన మేనకోడలి హత్య.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (14:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడికాయ కావాలని మారాం చేసిన మేనకోడల్ని చంపేశాడో ఓ కిరాతకుడు. ఈ కిరాతకుడు అన్నం తింటుండగా వచ్చి మామిడికాయ కావాలంటూ పదేపదే కోరింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ కిరాతకుడు ఇనుపరాడ్‌తో ఆమెపై దాడి చేసి చంపేశాడు. దీంతో ఐదేళ్ళ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీలో ఈ దారుణం జరిగింది. 33 యేళ్ల ఉమర్దీన్ అనే వ్యక్తి భోజనం చేస్తుండగా మేనకోడలు వరుస అయ్యే ఖైరూ నిషా (5) అక్కడికి వచ్చి మామిడికాయ కావాలంటూ అడిగింది. దీంతో తీవ్ర అసహనానికి లోనై ఉమర్దీన్ ఓ రాడ్‌ తీసుకుని ఆ చిన్నారి తలపై కొట్టాడు. ఆపై పదునైన వస్తువుతో గొంతుకోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ బాలిక అక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఉమర్దీన్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి చిన్నారి హత్యకు ఉపయోగించిన ఓ ఐరన్ రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments