Webdunia - Bharat's app for daily news and videos

Install App

పామును తినేందుకు ప్రయత్నించిన వ్యక్తి మృతి

Webdunia
ఆదివారం, 5 మే 2019 (16:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి పామును తినేందుకు ప్రయత్నించి మృత్యుపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని మహీసాగర్ జిల్లాలోని అజన్వా గ్రామానికి చెందిన పర్వాత్ గాలా బరియా (70) అనే వ్యక్తి పొలానికి వెళ్లాడు. అపుడు పాము తోకను తొక్కడంతో అది కాటేసింది. 
 
దీంతో ఆగ్రహానికి గురైన బరియా పామును పట్టుకుని, దాన్ని తినే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బరియా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు బరియాను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. బరియా బంధువులు పామును చంపారు. ఈ విచిత్ర సంఘటన యూపీలో సంచలనమైంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments