Webdunia - Bharat's app for daily news and videos

Install App

పామును తినేందుకు ప్రయత్నించిన వ్యక్తి మృతి

Webdunia
ఆదివారం, 5 మే 2019 (16:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి పామును తినేందుకు ప్రయత్నించి మృత్యుపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని మహీసాగర్ జిల్లాలోని అజన్వా గ్రామానికి చెందిన పర్వాత్ గాలా బరియా (70) అనే వ్యక్తి పొలానికి వెళ్లాడు. అపుడు పాము తోకను తొక్కడంతో అది కాటేసింది. 
 
దీంతో ఆగ్రహానికి గురైన బరియా పామును పట్టుకుని, దాన్ని తినే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బరియా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు బరియాను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. బరియా బంధువులు పామును చంపారు. ఈ విచిత్ర సంఘటన యూపీలో సంచలనమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments