Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-బైకు పేలి ఐదుగురి మృత్యువాత.. 38 మందికి గాయాలు ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 మే 2019 (15:55 IST)
ఈ-బైకు పేలి ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన దక్షిణ చైనాలో జరిగింది. చార్జింగ్ పెట్టిన బైకు ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు వ్యాపించి పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీహదహనం కాగా, మరో 38 మంది వరకు గాయాపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే, దక్షిణ చైనాలోని గ్యాంగ్జిజువాంగ్ గులియన్‌లో ఓ భవన సముదాయంలో ఓ వ్యక్తి నివశిస్తున్నాడు. ఈయన తన ఇంట్లో ఈ-బైకుకు చార్జింగ్ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాతా షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద శబ్దంతో పేలి, మంటలు చెలరేగాయి. 
 
ఈ మంటలు ఎగిసి చుట్టుపక్కల వ్యాపించడంతో ఐదు గృహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ గృహాల్లో చిక్కుకున్న వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 38 మంది గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపుచేశాయి. అనంతరం గాయపడిన వారిని అధికారులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా, చనిపోయినవారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments