Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (20:30 IST)
Car
గతంలో గూగుల్ మ్యాప్ ఆధారంగా ఓ కారు చెరువులో పడిన ఘటన గుర్తుండి వుంటుంది. తాజాగా జీపీఎస్ నావిగేషన్ తప్పిదం ముగ్గురి ప్రాణాలు తీసింది. నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడంతో ఓ కారు నిర్మాణంలో వున్న వంతెనపై నుంచి పడిన ఘటన యూపీలోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు బరేలీ నుంచి బదౌన్‌కు వెళ్తూ.. ఖల్పూర్ - దతాగంజ్ రహదారిపై వేగంగా ప్రయాణించిన కారు నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి రామగంగా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
 
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులోంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నావిగేషన్ పొరపాటు వల్లే నిర్మాణంలో వంతెనపైకి కారు చేరినట్లు తెలుస్తోంది. కాగా, కొన్ని నెలల కిందట భారీ వరదల కారణంగా నిర్మాణంలోని వంతెన ముందు భాగం నదిలో కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments