Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురి సజీవ దహనం

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (09:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిలో మంటలు చెలరేగడం వల్ల ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన యూపీలోని మవు జిల్లాలో జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఒక పురుషుడు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఒక్కొక్కరికీ రూ.4 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెల్లించారు.
 
షాపూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, ఇంట్లోని స్టౌ నుంచి మంటలు చెలరేగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది, వైద్య సిబంది, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments