Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో దీపావళికి దీపోత్సవం.. ప్రత్యేక పోర్టల్ ప్రారంభం

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (14:14 IST)
రామ జన్మభూమి అయోధ్యలో దీపావళి సందర్భంగా 'దీపోత్సవం' నిర్వహిస్తుంటారు. ఈసారి శ్రీరామలీల దర్బార్‌లో నిర్వహించే దీపోత్సవంలో రామ భక్తులు వర్చువల్ విధానంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. దీనిలో భక్తులు వర్చువల్ విధానంలో దీపాలను వెలిగించవచ్చు.
 
పైగా భక్తులు దీపాలను వెలిగించినప్పుడు అవి నిజమైన దీపాలనే అనే అనుభూతి కలిగించేలా ఈ పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారు. ఈ పోర్టల్‌లో ముందుగా శ్రీరాముని ముఖచిత్రం కనిపిస్తుంది. దాని ముందు వర్చువల్ దీప ప్రజ్వలన జరుగుతుంటుంది. దీని ముందు భక్తులు దీపం వెలిగించవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను నవంబరు 13న యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments