Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని కిడ్నాప్ చేసి.. గదిలో బంధించి.. ఐదుగురు..?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (14:49 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా సామూహిక అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యువతిపై గ్యాంగ్ రేప్ చోటుచేసుకుంది. యూపీలో ముజఫర్‌నగర్ నగర్ జిల్లాలో ఈ దారుణం సంభవించింది. 
 
23 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకులు అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. 23 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు.. ఓ గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
యువతి స్పృహ తప్పిపడిపోయిన తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. షాక్ నుంచి తేరుకున్న ఆమె... పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... యువతిని మెడికల్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం