Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవలలను డబ్బుకోసం అలా చంపేశారు.. చేతులు కాళ్లూ కట్టేసి?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (14:37 IST)
ఇటీవల సంచలనం సృష్టించిన కవల సోదరుల కిడ్నాప్ కథ దుఃఖాంతమైంది. ఉత్తరప్రదేశ్ చిత్రకూట్‌లో యమునా నదికి ఒడ్డున ఈ ఇద్దరు పిల్లల శవాలు తేలాయి. కిడ్నాపర్లు వీరిని మధ్యప్రదేశ్‌ వైపు ఉన్న చిత్రకూట్‌లో ఈనెల 12న అపహరించుకు వెళ్లి ఆ తర్వాత కాళ్లూ చేతూలు కట్టేసి సజీవంగా నీళ్లల్లోకి విసిరేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
కిడ్నాపర్లు పిల్లలను కిడ్నాప్ చేసి వారి తల్లిదండ్రుల వద్ద భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు. అయితే పిల్లల్ని విడిచిపెట్టాలంటూ వారి తల్లిదండ్రులు కిడ్నాపర్లకు 20 లక్షల రూపాయలు ఈనెల 19న ఇచ్చారని, అయితే కోటి రూపాయలు ఇవ్వాలంటూ కిడ్నాపర్లు డిమాండ్ చేసి, 21వ తేదీన చంపేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments