Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : కాషాయం రెపరెపలు

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (09:30 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రానుంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపులో ప్రారంభం నుంచి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను 269 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడ్డాయి. ఇందులో బీజేపీ 160, ఎస్పీ 95, బీఎస్పీ 6, కాంగ్రెస్ 4, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన యోగి ఆదిత్యనాథ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
ఎన్నికలు జరిగిన మరో రాష్ట్రమైన పంజాబ్‌లో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటర్లు దగ్గరకు కూడా చేర్చలేదు. ఇక్కడ కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కట్టబెట్టారు. మొత్తం 117 స్థానాలకు కూడా 104 స్థానాల్లో ట్రెండ్స్ వెల్లడయ్యాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీకి 46, కాంగ్రెస్ 38, అకాలీదళ 14, బీజేపీకి 4, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments