Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : రౌండ్ రౌండ్‌కూ పెరుగుతున్న మెజార్టీ

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (11:27 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. మొత్తం ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం నుంచి ప్రారంభించారు. ఇందులో బీజేపీ తన సత్తా చాటుతోంది. మొత్తం 403 స్థానాలకు కూడా ఏకంగా ఆ పార్టీ 254 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 202 స్థానాలు. కానీ, బీజేపీ ఈ మెజార్టీని దాటిపోయింది. ఉదయం 11 గంటల ప్రకారం ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, బీజేపీ 254, ఎస్పీ 118, బీఎస్పీ 5, ఇతరలు 6 చొప్పున సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. 
 
అలాగే, ఉత్తరాఖండ్‌లో బీజేపీ 46, కాంగ్రెస్ 20, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. గోవాలో బీజేపీ 18, కాంగ్రెస్ 13, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మణిపూర్‌లో బీజేపీ 25, కాంగ్రెస్ 12, ఇతరులు 23 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments