Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : రౌండ్ రౌండ్‌కూ పెరుగుతున్న మెజార్టీ

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (11:27 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. మొత్తం ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం నుంచి ప్రారంభించారు. ఇందులో బీజేపీ తన సత్తా చాటుతోంది. మొత్తం 403 స్థానాలకు కూడా ఏకంగా ఆ పార్టీ 254 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 202 స్థానాలు. కానీ, బీజేపీ ఈ మెజార్టీని దాటిపోయింది. ఉదయం 11 గంటల ప్రకారం ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, బీజేపీ 254, ఎస్పీ 118, బీఎస్పీ 5, ఇతరలు 6 చొప్పున సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. 
 
అలాగే, ఉత్తరాఖండ్‌లో బీజేపీ 46, కాంగ్రెస్ 20, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. గోవాలో బీజేపీ 18, కాంగ్రెస్ 13, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మణిపూర్‌లో బీజేపీ 25, కాంగ్రెస్ 12, ఇతరులు 23 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments