Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో 60 యేళ్ల తండ్రి సహజీవనం.. కుమారుల దాడి.. ఇద్దరు మృతి

మహిళతో 60 యేళ్ల తండ్రి సహజీవనం.. కుమారుల దాడి.. ఇద్దరు మృతి

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (09:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూరులో ఓ విషాదకర ఘటన జరిగింది. తన తండ్రి సహజీవనం చేస్తున్న మహిళపై కుమారులు దాడి చేశారు. ఈ దాడిలో ఆ మహిళతో పాటు తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తాత తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలించారు. 
 
యూపీలోని కాన్పూర్‌‌కు చెందిన రాంప్రకాశ్ ద్వివేదీ (83), ఆయన కుమారుుడ విమల్ (63)లు కలిసి ఉంటున్నారు. వారిద్దరి కుమారులు లలిత్, అక్షిత్‌లు వేరుగా ఉంటున్నారు. అయితే, 30 యేల్ల కుష్బూ అనే మహిళతో విమల్ సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన కుమారుుడ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే తండ్రి ఇంటికి చేరుకుని వాగ్వివాదానికి దిగారు. 
 
ఈ వాగ్వివాదం కాస్త గొడవకు దారితీసింది. దీంతో తాత రాంప్రకాకశ్, తండ్రి విమల్, ఖుష్బూపై కుమారులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంప్రకాశ్, ఖుష్బూలు ప్రాణాలు కోల్పోయారు. విమల్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments