Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో 60 యేళ్ల తండ్రి సహజీవనం.. కుమారుల దాడి.. ఇద్దరు మృతి

మహిళతో 60 యేళ్ల తండ్రి సహజీవనం.. కుమారుల దాడి.. ఇద్దరు మృతి

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (09:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూరులో ఓ విషాదకర ఘటన జరిగింది. తన తండ్రి సహజీవనం చేస్తున్న మహిళపై కుమారులు దాడి చేశారు. ఈ దాడిలో ఆ మహిళతో పాటు తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తాత తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలించారు. 
 
యూపీలోని కాన్పూర్‌‌కు చెందిన రాంప్రకాశ్ ద్వివేదీ (83), ఆయన కుమారుుడ విమల్ (63)లు కలిసి ఉంటున్నారు. వారిద్దరి కుమారులు లలిత్, అక్షిత్‌లు వేరుగా ఉంటున్నారు. అయితే, 30 యేల్ల కుష్బూ అనే మహిళతో విమల్ సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన కుమారుుడ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే తండ్రి ఇంటికి చేరుకుని వాగ్వివాదానికి దిగారు. 
 
ఈ వాగ్వివాదం కాస్త గొడవకు దారితీసింది. దీంతో తాత రాంప్రకాకశ్, తండ్రి విమల్, ఖుష్బూపై కుమారులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంప్రకాశ్, ఖుష్బూలు ప్రాణాలు కోల్పోయారు. విమల్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments