Webdunia - Bharat's app for daily news and videos

Install App

కటిక పేదరికం భరించలేక.. ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య!

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (17:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాన్‌పూర్ బద్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కటిక పేదరికం భరించలేక ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి  చెందిన 16, 14, 11 యేళ్ళ వయస్సున్న అక్కా చెల్లెళ్లకు గణేష్ అనే సోదరుడు ఉన్నాడు. 
 
వీరి తండ్రి తొమ్మిదేళ్ళ క్రితం మరణించాడు. తల్లి జీవించివుండగా, ఆమెకు మూడేళ్ళ క్రితం కంటి చూపు పోయింది. దీంతో ఆ నలుగురు పిల్లలు దొరికిన పనల్లా చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో గురువారం రాత్రి ఫట్టుపూర్ దగ్గర సుల్తాన్ పూర్ రైల్వే క్రాసింగ్ జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి వారు ఆత్మహత్య చేసుకున్నారు. కటిక పేదరికాన్ని భరించలేక వీరంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. 
 
గురువారం సాయంత్రం ఇంటి నుంచి కలిసివెళ్లిన ముగ్గురు ఆడపిల్లలు రాత్రి 11 గంటలకు ఫట్టుపూర్ వద్ద విగతజీవులుగా మారారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments