Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలుసు.. రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (15:24 IST)
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పది రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని శాంటా క్లారాలో జరిగిన కార్యక్రమంలో ఆయన అమెరికన్ భారతీయులను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేశారు. 
 
దీంతో కాలిఫోర్నియాలో స్టార్టప్ కంపెనీలైన అమిటీ, షాన్ శంకరన్‌లతో చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన పలు అంశాలపై వారితో నిపుణుల ప్యానెల్ చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సాంకేతిక భద్రతపై తగిన నిబంధనలు ఉండాలి. 
 
తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలుసు. దాని గురించి పట్టించుకోను. ప్రభుత్వం మీ ఫోన్‌ను ట్యాప్ చేయాలనుకుంటే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇది నా భావన. ఫోన్ ట్యాప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే ఏమీ చేయలేం. తాను దేశం కోసం పని చేస్తున్నాననే విషయం అందరికీ తెలుసునని రాహుల్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments