నా ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలుసు.. రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (15:24 IST)
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పది రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని శాంటా క్లారాలో జరిగిన కార్యక్రమంలో ఆయన అమెరికన్ భారతీయులను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేశారు. 
 
దీంతో కాలిఫోర్నియాలో స్టార్టప్ కంపెనీలైన అమిటీ, షాన్ శంకరన్‌లతో చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన పలు అంశాలపై వారితో నిపుణుల ప్యానెల్ చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సాంకేతిక భద్రతపై తగిన నిబంధనలు ఉండాలి. 
 
తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలుసు. దాని గురించి పట్టించుకోను. ప్రభుత్వం మీ ఫోన్‌ను ట్యాప్ చేయాలనుకుంటే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇది నా భావన. ఫోన్ ట్యాప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే ఏమీ చేయలేం. తాను దేశం కోసం పని చేస్తున్నాననే విషయం అందరికీ తెలుసునని రాహుల్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments