Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు... పాక్ ప్రగల్భాలపై మంత్రి మనోహర్

యురి దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు.

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:31 IST)
యురి దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు. 
 
యురి దాడి అనంతర పరిస్థితిపై బుధవారం మనోహర్ పరీకర్ విలేకరులతో మాట్లాడారు. ఉరీ దాడి విషయంలో ఏదో పొరపాటు జరిగిందని వ్యాఖ్యానించారు. దాన్ని సరిదిద్ది అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉరీ దాడికి కారకులను శిక్షించి తీరుతామని పరీకర్‌ ఉద్ఘాటించారు. 
 
ఇకపోతే భారతపై అణు యుద్ధానికీ వెనకాడబోమన్న పాకిస్థాన్‌ హెచ్చరికపై ఆయన కాస్తంత వ్యంగ్యంగా స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు. అందువల్ల పాకిస్థాన్ ప్రగల్భాలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments