రెండేళ్ల పాపాయిని ఎత్తుకెళ్లిన కోతుల గుంపు.. నీళ్ల డ్రమ్ములో పడేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

సెల్వి
శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (22:03 IST)
Monkey
ఉత్తరప్రదేశ్‌లో కోతులు ఓ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి. ఓ కోతుల గుంపు రెండేళ్ల పాపను లాక్కెళ్లి హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. సీతాపూర్‌ అనే గ్రామంలో ఓ ఇంట్లో కోతులు ప్రవేశించాయి. అదే సమయంలో అందులో రెండేళ్ల పాప నిద్రపోతోంది. దీంతో కోతులు ఆ పాపను ఎత్తుకెళ్లాయి. 
 
ఆపై ఇంటిపైన వున్న నీళ్ల డ్రమ్ములో పడేశాయి. ఇంటిపై నుంచి పాప ఏడుపు శబ్దం వినిపిండచంతో బయటున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, డ్రమ్ములో వున్న బిడ్డను కాపాడి ఆస్పత్రికి తరలించారు. కానీ అంతలో జరగాల్సింది జరిగిపోయింది. కానీ ఫలితం లేకుండా పోయింది. 
 
అప్పటికే ఆ పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సీతాపూర్‌ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కోతుల బెడత ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నోసార్లు చెప్పామని ధ్వజమెత్తారు. తరచుగా కోతులు తమ గ్రామంలో చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయంటూ వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments