Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక శీలం ఖరీదు రూ.50 వేలు : ఐదు చెప్పుదెబ్బలు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (15:19 IST)
ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఒకవేళ ఒక యువతి అత్యాచారానికి గురైతే పంచాయతీ పెద్దలే తీర్పునిస్తారు. వారు చెప్పేదే ఫైనల్ అవుతుంది. తాజాగా అత్యాచారానికి గురైన ఓ బాలిక శీలానికి పంచాయతీ పెద్దలు వెల కట్టారు. అత్యాచారం చేసిన కామాంధుడుకి రూ.50 వేల అపరాధం విధించారు. ఐదు చెప్పు దెబ్బలు కొట్టాలని తీర్పునిచ్చారు. 
 
ఈ తీర్పు రాష్ట్రంలో సంచలనంగా మారింది. గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన మహారాజ్ గంజ్ జిల్లాలోని కోఠిభర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ నెల 23వ తేదీన బాధితురాలు తోటలో కూరగాయలు కోస్తుండగా కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో వారు శీలానికి రూ.50 వేలు ధర నిర్ణయిస్తూ తీర్పునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments