Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోతాదుకు మించి వయాగ్రా తీసుకున్న కొత్త పెళ్లికొడుకు.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (15:06 IST)
కొత్త పెళ్లి కొడుకు మోతాదుకు మించి వయాగ్రా మాత్రలను తీసుకుని ఆస్పత్రి పాలైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి కొన్ని నెలల క్రితం పెళ్లయింది. 
 
తర్వాత జరిగే శోభనం కోసం కొత్తపెళ్లికొడుకు సిద్ధం అవుతుండగా, అతని స్నేహితులు ఎంటరయ్యారు. శోభనం రోజు ఫెయిల్ అవకూడదనీ అందుకోసం వయాగ్రా మాత్రలను వేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
 
దీంతో వారి సూచన మేరకు సదరు యువకుడు మోతాదుకు మించి మాత్రలను వేసుకున్నాడు. ఫలితంగా 20 రోజుల పాటు అంగస్తంభనతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. 
 
అతని తీరుతో విసిగిపోయిన కొత్త భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో వేరే దారిలేక బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments