Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై నా భర్త మూత్రం పోస్తున్నాడు.. బీజేపీ మంత్రి భార్య

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (17:10 IST)
బీజేపీ నేతలకు ఇప్పటికే నోటిదురుసు ఎక్కువనేందుకు కొన్ని ఘటనలు జరిగివున్నాయి. మహిళలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అకృత్యాలకు పాల్పడటంలో బీజేపీ నేతలు ముందుంటారు. తాజాగా యూపీ మంత్రి బాబూరామ్ నిషాద్‌పై ఆయన భార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేగాకుండా తన భర్త వ్యవహారంపై ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యానాత్‌లకు కూడా ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఫిర్యాదులో భాగంగా... ఫేస్‌బుక్‌లో  14 ఏళ్ల క్రితం బాబూరామ్‌తో తనకు వివాహం జరిగినట్లు పేర్కొంది. ప్రతిరోజూ తన భర్త తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని నీతు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా.. గన్‌తో కాల్చేస్తానని బెదిరిస్తున్నాడని.. పోలీసులకు  ఫిర్యాదు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యమని చెప్పారు.  
 
తనపై తన భర్త మూత్రం పోస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై  నీతు భర్త బాబూరామ్ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతి రోజూ తన నుంచి ఆమె డబ్బు డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్న కారణంగా ఆమె నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించానని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments