Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఎం కేర్స్ ఫండ్‌కు యూనివన్ ఫౌండేషన్ విరాళం

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (15:21 IST)
ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ భార్యలచే నిర్వహించబడుతున్న 'యునైటెడ్ ఫర్ ఎ గుడ్ కాజ్' ఉద్దేశ్యంతో ఏర్పడిన యూనివన్ ఫౌండేషన్, భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారితో పోరాడడానికి, ఈ రోజు రూ. 2.50 లక్షల(అక్షరాలా రెండు లక్షల యాభై వేల రూపాయలు)ను పిఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. 
 
నిరుపేదలు మరియు అవసరం ఉన్నవారి అభ్యున్నతికి సంబంధించిన సామాజిక కార్యకలాపాలను నిర్వహించడంలో యూనివన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంది. "ఈ కరోనా మహమ్మారి విపత్తును ఎదుర్కొనడానికి సహాయపడటంలో ఇది మావంతు కృషి" అని యూనివన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, శ్రీమతి సత్యవతి రాయ్ అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments