Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ పొడగింపు... డబ్ల్యూహెచ్ఓ ప్రకటన మోసపూరితం : పీఐబీ

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:37 IST)
దేశంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ పొడగింపు సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన సర్క్యులేట్ అవుతోంది. ముఖ్యంగా, ఈ లాక్‌డౌన్ ఐదు దశల్లో కేంద్రం అమలు చేయబోతుందంటూ ఓ ప్రచారం సాగుతోంది. దీన్ని భారత ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ కొట్టిపారేసింది. లాక్‌డౌన్ పొడగింపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్న ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. అయితే, సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా విభాగం ప్రకటన మేరకు భారత్‌లో ఐదు అంచెల్లో లాక్‌డౌన్ కొనసాగుతుందంటూ ఈ వదంతులు సృష్టిస్తున్నారు. ఈ వదంతులన్నీ బూటకమని ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments