Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (08:18 IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన పన్నులను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అలాగే, ఇతర రాష్ట్రాలకు కూడా మంజూరు చేసింది. ఈ పన్నుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.20,928 కోట్లు కేటాయించింది. అత్యల్పంగా గోవాకు రూ.450.32 కోట్లను విడుదల చేసింది. 
 
రాష్ట్రాలకు కేటాయించాల్సిన పన్నుల వాటా మొత్తం రూ.1,16,665.75 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడివున్నామని చెప్పడానికి ఈ పన్నుల వాటే విడుదల నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రటనలో తెలిపింది. 
 
రాష్ట్రాలకు విడుదలైన పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.20928 కోట్లను విడుదల చేయగా, ఆ తర్వాతి స్థానంలో బిహార్ రాష్ట్రానికి రూ.11734 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు రూ.4721 కోట్లు, తెలంగాణాకు రూ.2452 కోట్లు చొప్పున విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments