Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (08:18 IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన పన్నులను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అలాగే, ఇతర రాష్ట్రాలకు కూడా మంజూరు చేసింది. ఈ పన్నుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.20,928 కోట్లు కేటాయించింది. అత్యల్పంగా గోవాకు రూ.450.32 కోట్లను విడుదల చేసింది. 
 
రాష్ట్రాలకు కేటాయించాల్సిన పన్నుల వాటా మొత్తం రూ.1,16,665.75 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడివున్నామని చెప్పడానికి ఈ పన్నుల వాటే విడుదల నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రటనలో తెలిపింది. 
 
రాష్ట్రాలకు విడుదలైన పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.20928 కోట్లను విడుదల చేయగా, ఆ తర్వాతి స్థానంలో బిహార్ రాష్ట్రానికి రూ.11734 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు రూ.4721 కోట్లు, తెలంగాణాకు రూ.2452 కోట్లు చొప్పున విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments