Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగి.. రేప్ చేసే ముందు కాళ్లు తొలగిస్తాడు..

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (13:07 IST)
నిర్భయ లాంటి ఘటనలు సంభవించినా.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కఠినమైన శిక్షలను అమలు చేసేందుకు చట్ట సవరణ చేసేందుకు ముందుకు రావట్లేదు. 


తాజాగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో 20 ఏళ్ల నిరుద్యోగి.. తొమ్మిది మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు నుంచి ఏడేళ్ల లోపు గల తొమ్మిది మంది బాలికలపై 20 ఏళ్ల కామాంధుడు.. గత రెండేళ్లుగా అత్యాచారం చేయడం.. ఆపై హతమార్చేవాడని తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో బాలికలు అదృశ్యం కావడం, కిడ్నాప్‌కు గురికావడం వెనుక లైంగిక దాడిలే కారణమని పోలీసులు కనుగొన్నారు. ఇంకా గత రెండేళ్ల పాటు తొమ్మిది మంది బాలికలు కనిపించట్లేదని ఫిర్యాలు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
నవంబర్ 11న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో నిందితుడు సైకోలా ప్రవర్తించేవాడని.. బాలికలపై అత్యాచారానికి పాల్పడేందుకు ముందు నిందితుడు కాళ్లను తొలగిస్తాడని.. గురుగ్రామ్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ సుభాష్ బోకెన్ తెలిపారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచామని... అతడికి ఎనిమిదిరోజులు పోలీసులు రిమాండ్ విధించడం జరిగిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం