Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. అసలేం జరిగింది?

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (16:49 IST)
Udyan Express
బెంగళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఇటీవల ఫలకనుమా ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు చెలరేగి రైలు భోగీలు మొత్తం తగలబడిన ఘటన మరదక ముందే మళ్లీ ఉద్యాన్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులుభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎలా మంటలు వ్యాపించాయనే అంశంపైడ అధికారులు విచారణ జరుపుతున్నారు. 
 
ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన వెంటనే రెండు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి.స్టేషన్‌ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కేఎస్సార్‌ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments