Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవాణా చార్జీలు పెంచిన ఉబెర్ క్యాబ్... డే లైట్ రాబరీగా అభివర్ణించిన కేజ్రీవాల్

Webdunia
సోమవారం, 2 మే 2016 (10:31 IST)
ఉబెర్ క్యాబ్ ఢిల్లీలో రవాణా చార్జీలను భారీగా పెంచేసింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఢిల్లీలో తిరిగే ఈ సర్వీసుల్లో యాప్ ఆధారిత క్యాబ్ సేవల రవాణా చార్జీలను అమాంతం పెంచేయడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. కొన్ని కంపెనీలు ధరలను 3 రెట్ల వరకూ పెంచుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ట్వీట్ చేశారు. ఈ ధరల పెంపు పద్దతిని 'డే లైట్ రాబరీ' (పట్టపగలు నిలువుదోపిడీ)గా ఆయన అభివర్ణించారు. 
 
గత నెలలో సరి-బేసి విధానం అమలు చేస్తున్నప్పుడు క్యాబ్ సేవలకు డిమాండ్ రాగా, అప్పుడు కూడా ఓలా, ఉబెర్ వంటి సంస్థలు చార్జీలను పెంచాయి. ఆపై ప్రభుత్వం చర్యలకు దిగడంతో ఆయా కంపెనీలు వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments