Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్లు అనుకుని ఎలుకల మందు తినేసిన చిన్నారుల మృతి.. ఆటోలో..

ఆ చిన్నారులు ఆ ఎలుకల మందుతో కూడిన చిన్నపాటి కేకులను చాక్లెట్లో లేదా బర్ఫీలు అనుకున్నారో ఏమో కానీ.. ఎలుకల మందును ఆహార పదార్థంగా భావించి తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ బరాబం

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (16:12 IST)
ఆ చిన్నారులు ఆ ఎలుకల మందుతో కూడిన చిన్నపాటి కేకులను చాక్లెట్లో లేదా బర్ఫీలు అనుకున్నారో ఏమో కానీ.. ఎలుకల మందును ఆహార పదార్థంగా భావించి తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ బరాబంకీలోని ఇస్లాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన దివ్యాంశ్(2), హృదేశ్(2)లు మంగళవారం తమ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆటోలో ఆడుకునేందుకు వెళ్లారు. ఆటోలో వారికి ఎలుకల మందు కనిపించింది. దానిని తినే పదార్థంగా భావించిన వారిద్దరూ తినేశారు.
 
కానీ ఆపై వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలయ్యారు. అయితే అప్పటికీ పరిస్థితి విషమించడంతో బుధవారం ఆ చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments