Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపాడాల్సినవారే కామాంధులయ్యారు, లేడీ టీచర్‌ను కొడుతూ గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (20:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే కామాంధులయ్యారు. ఇంటికి వెళ్తున్న లేడీ టీచర్ పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే... గోరఖ్ పూర్ జిల్లా పరిధిలోని గోరఖ్ నాథ్‌లో 24 ఏళ్ల లేడీ టీచర్ తన సోదరి ఇంటి నుంచి వెళుతుండగా మార్గమధ్యంలో ఇద్దరు పోలీసులు ఆమెను అడ్డగించారు. ఎక్కడి నుంచి వస్తున్నావ్.. వ్యభిచారం చేసి వస్తున్నావా అంటూ ఆమెను బలవంతంగా బైకుపై ఎక్కించుకుని పోలీసు క్వార్టర్స్ లోని ఓ గదికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. 
 
బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను దారుణంగా కొడుతూ తమ పశువాంఛను తీర్చుకున్నారు. అనంతరం ఆమె చేతిలో రూ.600 పెట్టి ఆమె వ్యభిచారిణి అన్నట్లుగా ప్రవర్తించారు. బాధితురాలు ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిపై జరిగిన అత్యాచారంపై తమకు అనుమానంగా వుందంటూ పోలీసులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనితో విషయం కాస్తా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం