Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన మిగ్ విమానం - ఇద్దరు పైలెట్లు మృతి

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (11:17 IST)
భారత వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉత్తర్‌లాయ్ ఎయిర్‌పేస్ నుంచి ఈ విమానం బయలుదేరింది. భీమ్డా గ్రామం వద్ద గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో కుప్పకూలిపోయింది. ఈ విమానం కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. 
 
రెండు సీట్లున్న ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వీరిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమాన శిథిలాలు ఒక కిలోమీటరు వరకు చెల్లాచెదురుగా పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments