Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలు యువకుడిని కాల్చి చంపిన దుండగులు .. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (09:04 IST)
బీహార్ రాష్ట్రంలో పట్టపగలు ఇద్దరు దుండగులు ఓ యువకుడిని కాల్చి చంపి, అక్కడ నుంచి పారిపోయారు. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోలకు దిగారు. ఈ ఘటన రాష్ట్రంలోని సహస్ర జిల్లాలో జరిగింది. మరోవైపు, ఇదే రాష్ట్రంలో నేపాల్ పౌరుడి మృతదేహం లభ్యం కావడం కలకలంరేపింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమిత్ కుమార్ అనే 18 యేళ్ల యువకుడు గంహరియాలోని 12వ వార్డులో ఉంటూ, బీఏ చదువుతున్నాడు. అతని స్నేహితు గౌరవ్ మార్కెట్‌ వద్దకు రావాలని కోరడంతో అమిత్ అక్కడకు నడుచుకుంటూ బయలుదేరాడు. ఈ క్రమంలో బైకుపై వచ్చిన ఇద్దరు దండగులు అమిత్‌ను తుపాకీతో కాల్చి పారిపోయారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, మృతుడి తండ్రి మాత్రం అమిత్ స్నేహితుడు గౌరవ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకుదిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments