Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షం కోసం పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు.. భార్యాపిల్లల ఎదుటే...

దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణ దేవుడి కరుణాకటాక్షాల కోసం వివిధ రకాల పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, వర్షం కోసం ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (12:28 IST)
దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణ దేవుడి కరుణాకటాక్షాల కోసం వివిధ రకాల పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, వర్షం కోసం ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. అదీకూడా వారివారి భార్యలు, పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాష్ట్రంలోని ఇండోర్‌‌లో రమేష్ సింగ్ తోమర్ వద్ద సక్రామ్‌ ఆశీర్వార్‌, రాకేశ్‌ అద్జన్‌‌లు అనే ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో వరుణదేవుడు అనుగ్రహించాలంటూ కప్పలు, కుక్కలకు పెళ్లిళ్లు చేసినా ఫలితం లేకపోవడంతో లోకకల్యాణార్థమై వర్షాలు కురవాలంటూ సక్రామ్, రాకేష్‌లు వివాహం చేసుకున్నారు.
 
ఈ పురుషుల వివాహతంతును చూసేందుకు భారీ ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉత్సాహం చూపించారు. పెళ్లితంతు సమయంలో మబ్బులు పట్టిన ఆకాశం చివరికి ఒక్క చినుకు చుక్క కూడా రాల్చకుండానే కనుమరుగైంది. దీంతో స్థానికులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments