Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దేశానికి ఇద్దరు జాతిపితలు .. అమృత ఫడ్నేకర్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (08:44 IST)
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ భార్య, బీజేపీ మహిళా నేత అమృత ఫడ్నవిస్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఈ దేశానికి ఇద్దరు జాతిపితలన్నారు. వారిలో ఒకరు మహాత్మా గాంధీ కాగా, మరొకరు ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కీర్తించారు. ఈమె గతంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను ఆమె జాతిపితగా అభివర్ణించి వివాదంలో చిక్కుకున్నారు. ఇపుడు అలాంటి వ్యాఖ్యలు చేశారు. గాంధీ దేశానికి, ఆధునిక భారత్‌కు మోడీ జాతిపితలంటూ తాజాగా వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల ఓ మాక్ కోర్టు ఇంటర్వ్యూకు ఆమె హాజరయ్యారు. మోదీ జాతిపిత అయితే, మరి గాంధీ ఎవరు?అని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన అమృత ఫడ్నేకర్.. గాంధీ దేశానిక జాతిపిత అయితే, ఆధునిక భారత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ జాతిపిత అంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా భారత్‌కు ఇద్దరు జాతిపితలంటూ ఆమె తనను తాను సమర్థించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments