Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా- త్రిస్సూర్ ఉత్సవాలు రద్దు.. 58 సంవత్సరాల తర్వాత..?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (15:42 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగిందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ప్రతీ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే త్రిస్సూర్‌ పూరమ్‌ ఉత్సవాలను రద్దు చేసింది. ఇలా ఈ ఉత్సవాలు జరగకుండా ఉండడం గత 58 ఏళ్లలో ఇదే మొదటిసారని పలువురు అంటున్నారు. 
 
ఇక ప్రతిఏటా రెండు నెలలపాటు జరిగే పూరమ్‌ ఎగ్జిబిషన్‌ ఏప్రిల్‌ 1న ప్రారంభం కావాల్సి వున్నప్పటికీ లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో ఆ ఎగ్జిబిషన్ కూడా రద్దు అయింది. ఇదిలా ఉండగా.. కేరళలో కూడా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 
 
కరోనా వైరస్ సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల కారణంగా ప్రతిష్టాత్మక ఉత్సవాలు, టోర్నీలు అయివా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కేరళ సర్కారు త్రిస్సూర్ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments