Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్, శ్రీలంక దేశాల్లో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయాలి.. విప్లవ్ దేవ్

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:38 IST)
Tripura CM
నేపాల్, శ్రీలంక దేశాల్లో పార్టీని ఏర్పాటు చేయాలని బీజేపీ చూస్తున్నట్టు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ పేర్కొన్నారు. భారత్‌లోనే కాకుండా, నేపాల్, శ్రీలంకలో కూడా పార్టీని ఏర్పాటు చేస్తామని గతంలో అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీని ఏర్పాటు చేసి పట్టు సాధించిన తరువాత విదేశాల్లో కూడా పార్టీని ఏర్పాటు చేస్తామని గతంలో అమిత్ షా చెప్పినట్టు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ పేర్కొన్నారు.
 
కాగా.. దేశంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరవేసింది.

ఇప్పటికే ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. దేశంలో బలమైన శక్తిగా, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగిన బీజేపీ చూపులు ఇప్పుడు పక్క దేశాలపై కూడా పడినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments