Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం: 2 గంటలుగా ఆకాశంలోనే తిరుగుతోంది

ఐవీఆర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (20:23 IST)
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరుచ్చి నుండి షార్జాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం హైడ్రాలిక్ వైఫల్యాన్ని ఎదుర్కొంది. దీనితో తిరుచ్చి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి పైలెట్లు అనుమతి కోరారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానంలో ఇంధనాన్ని తగ్గించడానికి ప్రస్తుతం విమానం గాలిలో తిరుగుతోంది.
 
తిరుచ్చి నుండి షార్జాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. తిరుచ్చి విమానాశ్రయంలో దిగడానికి ముందు ఇంధనాన్ని తగ్గించడానికి గగనతలంలో తిరుగుతోందనీ, ల్యాండింగ్‌కు సన్నాహకంగా, ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి, అనుకోని ప్రమాదాలను నివారించడానికి విమానాశ్రయంలో 20కి పైగా అంబులెన్స్‌లు, ఫైర్ టెండర్లను మోహరించినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ గోపాలకృష్ణన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments