Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బేకరీలో కేకులు కొంటే పెట్రోల్ ఫ్రీ.. ఎక్కడ?

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (14:23 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ బేకరీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమిళనాడు, తిరుచ్చిలోని ఓ బేకరీ తమ షాపులో కేక్ కొంటే పెట్రోల్ ఉచితం అంటూ ప్రకటించింది. అంతే ఆ షాపుకు జనం పెద్ద ఎత్తున చేరారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100లకు చేరిన తరుణంలో.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగతున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో తిరుచ్చికి చెందిన బేకరీలో రూ.600 నుంచి రూ.1500 వరకు కేక్‌లను కొనుగోలు చేసిన వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందించడం జరిగింది. కేకులు కొనేవారికి టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్ల ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వాహనాలలో నింపుకోవచ్చు. ఈ ఆఫర్‌కు ప్రజలు భారీ ఎత్తున ఆకర్షితులవుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments