Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాట తొలిసారి రైల్వే టీసీగా హిజ్రా!!

ఠాగూర్
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (08:59 IST)
తమిళనాడు రాష్ట్రంలో తొలిసారి ఓ హిజ్రా రైల్వేలో టిక్కెట్ ఇన్‌స్పెక్టరుగా నియమితులయ్యారు. నాగర్ కోవిల్‌కు చెందిన ఈ హిజ్రా పేరు సింధు. రాష్ట్రంలోనే తొలిసారి రైల్వే టీసీగా నియమితులయ్యారు. తమిళ సాహిత్యంలో బిఏ పూర్తి చేసిన (బీఏ లిటరేచర్) సింధు.. 19 ఏళ్ల క్రితం రైల్వేశాఖలో ఉద్యోగంలో చేరారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో పనిచేశారు. అనంతరం బదిలీపై దిండుక్కల్‌కు వచ్చారు. ఓ ప్రమాదంలో ఆమె చెయ్యికి తీవ్రగాయమైంది. దీంతో వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఆమె టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పూర్తిచేశారు. 
 
ఈ నేపథ్యంలో సింధు దిండుక్కల్‌ రైల్వే డివిజన్‌లో టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులై గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈమెకు రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ గోవిందరాజ్‌, సెక్రటరీ రబీక్‌ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని, హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments