Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేమస్ ఆల్వార్ కచోరీ కోసం రైలును ఆపిన లోకో డ్రైవర్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (22:22 IST)
ఓ లోకో డ్రైవర్ రాజస్థాన్‌లోని రైల్వే క్రాసింగ్‌ వద్ద కచోరీ ప్యాకేజ్‌ని కోసం రైలును ఆపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ మాటలు వినేందుకు, వీడియో చూసేందుకు వినోదభరితంగా ఉండొచ్చుగానీ, నిజంగానే రైలు డ్రైవర్ కచోరీ కోసం రైలును ఆపారు. ఆపడం వంటి అసాధారణ సంఘటన అతనికి వినోదభరితంగా ఉండకపోవచ్చు. 
 
ఆ తర్వాత ఆగిన రైలు వద్దకు ఓ వ్యక్తి వచ్చి కస్తకచోరీని అందిస్తాడు. ఆ తర్వాత రైలు బయలురేరి వెళుతుండి. ఈ తంతంగాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇపుడు రైల్వే ఉన్నతాధికారులకు చేరింది. దీంతో శాఖాపరమైన విచారణకు ఆదేశించి ఇద్దరు పైలట్లు, ఇద్దరు గేట్‌కీపర్లు, ఒక ట్రైనర్‌ను సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments