Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత్కాలిక బాంబు షెల్టర్లను ప్రకటించిన భారత్ హైకమిషన్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (22:09 IST)
ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం రష్యా జరుపుతున్న బాంబు దాడుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా తాత్కాలిక బాంబు షెల్టర్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ బాంబు షెల్టర్లలలో భారతీయ విద్యార్థులతో పాటు.. భారతీయ పౌరులు తలదాచుకోవాలని సూచించింది. ఉక్రెయిన్‌లో పరిస్థితి భయానకంగా ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 
 
"ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో ఉండటానికి స్థలం లేకుండా చిక్కుకుపోయిన విద్యార్థుల కోసం, వాటిని ఉంచడానికి మిషన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది" అని భారత హైకమిషన్ ప్రతినిధులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments