Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన రైలు... మధుర రైల్వే స్టేషన్‌లో ఘటన

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (10:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం జరిగింది. ఓ రైలు ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన రజిగింది. అయితే అప్పటికే ప్రయాణికులంతా దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే ఒక్కరు మాత్రం గాయపడ్డారు. 
 
మధుర రైల్వే స్టేషన్ డైరెక్టర్ ఎస్.కె.శ్రీవాస్తవ కథనం మేరకు.. షుకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ రైలు రాత్రి 10.49 గంటల సమయంలో మధుర స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత రైలు ఒక్కసారిగా ఫ్లాట్‌ఫాం పైకి ఎక్కేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకై, ప్రాణభయంతో పరుగులు తీశారు. అంత ఎత్తున్న ఫ్లాట్‌ఫ్లాంపైకి రైలు ఎలా ఎక్కిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆ మార్గంలో ప్రయాణించాల్సిన కొన్ని రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments