Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన గూడ్సు రైలు... ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (12:02 IST)
ఒరిస్సా రాష్ట్రంలో గూడ్సు రైలు ప్రమాదం జరిగింది. ఈ రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లా కొరాయి స్టేషనులో ఈ ప్రమాదం జరిగింది. గూడ్సు రైలు ఒకటి ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. దీంతో కొన్ని బోగాలు ఫ్లాట్‌ఫాంపై బోల్తాపడ్డాయి. 
 
సోమవారం ఉదయం 6.44 గంటల ప్రాంతంలో కొరాయి స్టేషన్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పిడంతో మొత్తం 54 బోగీల్లో 10 బోగీలు బోల్తాపడ్డాయి. ఇవి స్టేషన్‌లోకి చొచ్చుకుని వెళ్లాయి. 
 
ఆ సమయంలో రైలుకోసం వేచివున్న ప్రయాణికుల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు బోగీల కింద చిక్కుకున్నారు. 
 
ఈ ప్రమాదం చూసిన రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే బోగీల కింద చిక్కుకున్న మరికొందరిని రక్షించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments