Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన గూడ్సు రైలు... ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (12:02 IST)
ఒరిస్సా రాష్ట్రంలో గూడ్సు రైలు ప్రమాదం జరిగింది. ఈ రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లా కొరాయి స్టేషనులో ఈ ప్రమాదం జరిగింది. గూడ్సు రైలు ఒకటి ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. దీంతో కొన్ని బోగాలు ఫ్లాట్‌ఫాంపై బోల్తాపడ్డాయి. 
 
సోమవారం ఉదయం 6.44 గంటల ప్రాంతంలో కొరాయి స్టేషన్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పిడంతో మొత్తం 54 బోగీల్లో 10 బోగీలు బోల్తాపడ్డాయి. ఇవి స్టేషన్‌లోకి చొచ్చుకుని వెళ్లాయి. 
 
ఆ సమయంలో రైలుకోసం వేచివున్న ప్రయాణికుల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు బోగీల కింద చిక్కుకున్నారు. 
 
ఈ ప్రమాదం చూసిన రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే బోగీల కింద చిక్కుకున్న మరికొందరిని రక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments