Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో దారుణం .. జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు...

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (11:44 IST)
బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి జరిగింది. 
 
ఓ పూజా కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు భారీ సంఖ్యలో నిలబడివున్నారు. వారిపైకి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు నియంత్రణ కోల్పోయి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాదంపై బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments