వణికిపోతున్న తెలంగాణ - పడిపోయిన ఉష్ణోగ్రతలు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (11:37 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణాలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణికిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణం కంటే నాలుగు డిగ్రీల నుంచి ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. 
 
ఆదివారం తెల్లవారుజామున కుమరం భీం జిల్లా సిర్పూరులో అత్యల్పంగా 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10, హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నందనవనంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
ఈ సీజనులో ఇంత తక్కువ మోతాదులో ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో మున్ముందు మరింత తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: యూఎన్ విమెన్‌ ఇండియాతో చేతులు కలిపిన సమంత

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments