Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషాదం... పుట్టగొడుగులు తిని 13 మంది మృతి

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (23:29 IST)
నోటికి రుచిగా వుంటాయి కదా అని పుట్టగొడుగులు తెచ్చుకుని తిన్నందుకు ప్రాణాలే పోయాయి. ఈ విషాదకర ఘటన అస్సాలో చోటుచేసుకుంది.

 
వివరాలు చూస్తే... అస్సాం ఎగువ ప్రాంతాలలో నివాసం వుండే కార్మికులు, టీ తోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరిలో కొందరు ఆ పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగులు వుండటం చూసారు. వాటిని తెచ్చుకుని కూర చేసుకుని తిన్నారు. అంతే... ఒకరి తర్వాత ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

 
మొత్తం 35 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. దీనితో వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఐతే అప్పటికే 13 మంది మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టగొడుగులు తిని ఇంత భారీ సంఖ్యలో మృతి చెందడం ఇదే ప్రధమమని వైద్యులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments