Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భారత్ బంద్ : పిలుపునిచ్చిన జాతీయ కార్మిక సంఘాలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:14 IST)
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఈ బంద్ జరుగనుంది. ఇటీవల ఢిల్లీలో సమావేశమైన ఈ కార్మిక సంఘాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. 
 
కేంద్రం అనుసరిస్తున్నవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంటూ ఆ సంఘాల నేతలు ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న అమలు చేస్తున్న విధానాలు కార్మికులను, రైతులను, ప్రజలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొంటూ రెండో రోజులపాటు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ రెండో రోజుల పాటు సాగే భారత్ బంద్‌లో రవాణా కార్మికులు, విద్యుత్ సిబ్బంది కూడా పాల్గొంటారని వెల్లడించింది. 
 
ముఖ్యంగా, ఇటీవల ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడం, పెట్రో ధరలు మళ్లీ పెంచడం ప్రారంభించింది. మరోవైపు గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి విధానాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఈ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments