Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ బోల్తా- 18మంది మృతి

Webdunia
సోమవారం, 8 మే 2023 (09:08 IST)
Boat
కేరళలోని తానూర్‌లోని బీచ్ సమీపంలో డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ బోల్తా పడింది. ఈ ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. బోటులో రద్దీ ఎక్కువగా ఉందని, చాలా మంది ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు లేవని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపించారు.
 
తానూర్ సమీపంలోని తూవల్ తీరం ఒట్టుపురం బీచ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌లు ఆలస్యం కావడంతో కొంతమంది ప్రయాణికులు పడవలో చిక్కుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments