Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ బోల్తా- 18మంది మృతి

Webdunia
సోమవారం, 8 మే 2023 (09:08 IST)
Boat
కేరళలోని తానూర్‌లోని బీచ్ సమీపంలో డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ బోల్తా పడింది. ఈ ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. బోటులో రద్దీ ఎక్కువగా ఉందని, చాలా మంది ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు లేవని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపించారు.
 
తానూర్ సమీపంలోని తూవల్ తీరం ఒట్టుపురం బీచ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌లు ఆలస్యం కావడంతో కొంతమంది ప్రయాణికులు పడవలో చిక్కుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments