Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌ లో బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (07:01 IST)
బీహార్‌ ఎన్నికల వేళ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్పీ బీహార్‌ అధ్యక్షుడు భారత్‌ బింద్‌ ఆర్జేడీలో చేరారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌ సమక్షంలో ఆయన ఆర్జేడీ కండువా కప్పుకున్నారు. తేజస్వి చేతుల మీదుగా పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని తేజస్వి తన ట్విట్టర్‌లో స్వయంగా పోస్టు చేశారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తమ పార్టీలో చేరారని, ఆయన చేరిక ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ఎన్‌డీఏకి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి గట్టి మద్దతు లభించినట్టుగా పేర్కొన్నారు.

ఇదిలాఉండగా బీఎస్పీ రాష్ట్రంలోని ఆర్‌ఎల్‌ఎస్పీతో కలసి ఎన్నికల బరిలో నిలువనున్నట్టు మాయావతి ఇటీవల వెల్లడించారు. తమ కూటమి తరపున కేంద్రమాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహాను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments