Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌ లో బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (07:01 IST)
బీహార్‌ ఎన్నికల వేళ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్పీ బీహార్‌ అధ్యక్షుడు భారత్‌ బింద్‌ ఆర్జేడీలో చేరారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌ సమక్షంలో ఆయన ఆర్జేడీ కండువా కప్పుకున్నారు. తేజస్వి చేతుల మీదుగా పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని తేజస్వి తన ట్విట్టర్‌లో స్వయంగా పోస్టు చేశారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తమ పార్టీలో చేరారని, ఆయన చేరిక ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ఎన్‌డీఏకి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి గట్టి మద్దతు లభించినట్టుగా పేర్కొన్నారు.

ఇదిలాఉండగా బీఎస్పీ రాష్ట్రంలోని ఆర్‌ఎల్‌ఎస్పీతో కలసి ఎన్నికల బరిలో నిలువనున్నట్టు మాయావతి ఇటీవల వెల్లడించారు. తమ కూటమి తరపున కేంద్రమాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహాను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments