Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో కొత్తగా 42015 పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (10:31 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 42015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి మంగళవారం నాటి హెల్త్ బులటెన్ మేరుక ఈ కేసులు 38 వేలుగా ఉన్నాయి. కానీ, బుధవారం వెల్లడించిన వివరాల మేరకు గత 24 గంటల్లో 42,015 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. అలాగే, 3,998 మంది మరణించారు. 
 
తాజాగా న‌మోదైన మ‌ర‌ణాల సంఖ్య కేవ‌లం 489 మాత్ర‌మే. 36,977 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 3,12,16,337 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ప్ర‌స్తుతం 4,07,170 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
మరోవైపు, ఈ మ‌హ‌మ్మారి నుంచి 3,03,90,687 మంది కోలుకోగా, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,18,480కి చేరింది. ఇప్ప‌టివర‌కు 41,54,72,455 మంది క‌రోనా టీకా తీసుకున్నారు. వ‌రుస‌గా 30 రోజుల నుంచి పాజిటివిటీ రేటు 3 శాతంగా న‌మోదు కాగా, నిన్న 2.27 శాతంగా న‌మోదైంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments