Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి మగాడు రేపిస్టు కాదు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (12:54 IST)
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి మగాడు రేపిస్టు కాదన్నారు. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి మహిళ, చిన్నారుల సంరక్షణ కోసం కట్టుబడివుందని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క వివాహం హింసాత్మకం కాదని అన్నారు.
 
ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ ఓ ప్రశ్న లేవనెత్తారు. గృహహింస చట్టంలోని సెక్షన్ 3 కింద గృహహింస నిర్వచనానికి, అత్యాచారానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ 375ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? అని ప్రశ్నించారు.
 
దీనికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బదులిచ్చారు. ఈ దేశంలోని ప్రతి వివాహాన్ని హింసాత్మకమని, ప్రతి పురుషుడ్ని రేపిస్టు (బలాత్కారుడు)గా పేర్కొనడం భావించడం కాదన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ ఈ దేశంలోని అందరికీ ప్రాముఖ్యమే అని చెప్పారు. 
 
ఇదిలావుంటే, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ కారణంగా సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ ఈ తరహా ప్రశ్నను సభలో సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments