Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి మగాడు రేపిస్టు కాదు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (12:54 IST)
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి మగాడు రేపిస్టు కాదన్నారు. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి మహిళ, చిన్నారుల సంరక్షణ కోసం కట్టుబడివుందని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క వివాహం హింసాత్మకం కాదని అన్నారు.
 
ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ ఓ ప్రశ్న లేవనెత్తారు. గృహహింస చట్టంలోని సెక్షన్ 3 కింద గృహహింస నిర్వచనానికి, అత్యాచారానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ 375ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? అని ప్రశ్నించారు.
 
దీనికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బదులిచ్చారు. ఈ దేశంలోని ప్రతి వివాహాన్ని హింసాత్మకమని, ప్రతి పురుషుడ్ని రేపిస్టు (బలాత్కారుడు)గా పేర్కొనడం భావించడం కాదన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ ఈ దేశంలోని అందరికీ ప్రాముఖ్యమే అని చెప్పారు. 
 
ఇదిలావుంటే, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ కారణంగా సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ ఈ తరహా ప్రశ్నను సభలో సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments