Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలు దాటిన ఇద్దరు వృద్ధ మహిళలు.. భలే కాపాడారు.. (వీడియో)

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (12:09 IST)
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరు వృద్ధ మహిళల ప్రాణాలను కాపాడారు రైల్వే పోలీసులు. ఈ ఘటన ప్లాట్‌ఫారమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇంకా ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వృద్ధ మహిళలు పట్టాలు దాటుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. 
 
ఇద్దరు మహిళలు బ్యాగులతో ఫ్లాట్‌ఫారమ్ వైపు పరుగులు పెట్టడం కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత, ఒక రైలు స్టేషన్‌కు చేరుకోవడం కనిపించింది. దీంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగి వారిని ప్లాట్‌ఫారమ్‌పైకి లాగారు.  
 
వీడియోతో పాటు, ఆంగ్లంలోకి అనువదించబడిన క్యాప్షన్ ఇలా ఉంది. "భద్రత ప్రధానం! అప్రమత్తమైన RPF మరియు GRP సిబ్బంది మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతున్న ఇద్దరు వృద్ధ మహిళల ప్రాణాలను కాపాడారు. దయచేసి అందరూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించండి" అంటూ పోస్టు చేశారు. ఈ వీడియో డిసెంబర్ 20న పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇది ట్విట్టర్‌లో 52,000 వ్యూస్ వచ్చాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments