Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలు దాటిన ఇద్దరు వృద్ధ మహిళలు.. భలే కాపాడారు.. (వీడియో)

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (12:09 IST)
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరు వృద్ధ మహిళల ప్రాణాలను కాపాడారు రైల్వే పోలీసులు. ఈ ఘటన ప్లాట్‌ఫారమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇంకా ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వృద్ధ మహిళలు పట్టాలు దాటుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. 
 
ఇద్దరు మహిళలు బ్యాగులతో ఫ్లాట్‌ఫారమ్ వైపు పరుగులు పెట్టడం కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత, ఒక రైలు స్టేషన్‌కు చేరుకోవడం కనిపించింది. దీంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగి వారిని ప్లాట్‌ఫారమ్‌పైకి లాగారు.  
 
వీడియోతో పాటు, ఆంగ్లంలోకి అనువదించబడిన క్యాప్షన్ ఇలా ఉంది. "భద్రత ప్రధానం! అప్రమత్తమైన RPF మరియు GRP సిబ్బంది మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతున్న ఇద్దరు వృద్ధ మహిళల ప్రాణాలను కాపాడారు. దయచేసి అందరూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించండి" అంటూ పోస్టు చేశారు. ఈ వీడియో డిసెంబర్ 20న పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇది ట్విట్టర్‌లో 52,000 వ్యూస్ వచ్చాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments