Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు కట్టలేదని బెడ్‌కే కట్టేశారు, మధ్యప్రదేశ్ ఆసుపత్రిలో దారుణం

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (09:33 IST)
ప్రైవేటు ఆసుపత్రుల అఘాయిత్యం మరోమారు బట్టబయలైంది. ఫీజుల కోసం ఎంతకైనా దిగజారే కొన్ని ఆసుపత్రుల రాక్షసత్వం బాహ్య ప్రపంచానికి మరొక్కమారు తెలిసొచ్చింది.
 
చికిత్స అనంతరం బిల్లు చెల్లించలేదని ఒక వృద్ధుడిని వైద్యులు బెడ్‌కు కట్టేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజ్‌పూర్‌ జిల్లాలో జరిగింది. రూ. 11వేలు చెల్లించకపోవడంతో అతని కాళ్లు, చేతులు కట్టేశారని వృద్ధుని కుమార్తె తెలిపింది.

ఆస్పత్రిలో అడ్మిట్‌ అయినపుడు రూ. 5 వేలు బిల్లు చెల్లించామని, అయితే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని, దీంతో బిల్లు ఎక్కువైందని, అంత డబ్బు చెల్లించలేమని చెప్పామని ఆమె పేర్కొంది.

మొత్తం నగదు చెల్లించాల్సిందేనంటూ వైద్యులు వృద్ధుడిని మంచానికి కట్టేశారని వాపోయింది. అయితే వృద్ధునికి మూర్చ ఉన్నందునే ఆ విధంగా మంచానికి కట్టేశామంటూ ఆస్పత్రి వర్గాలు వెల్లడించడం గమనార్హం.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. షాజ్‌పూర్‌లో ఉన్న ఆస్పత్రి వర్గాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, దర్యాప్తుకు ఆదేశించామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments