Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (20:01 IST)
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక బాబు కూడా ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జాతీయ రహదారి అత్వెలి గ్రామ రేకుల బావివద్ద తూప్రాన్ నుండి నగరానికి వస్తున్న టాటా ఏస్ AP 28 TV 5762 వాహనాన్ని బైక్ TS 36 H 9497 ను రాంగ్ రూట్‌లో కొంపల్లి నుండి వస్తున్న కారు AP 11Ac 4902 ఢీకొట్టగా ముగ్గురు మృతి చెందారు. 
 
మృతుల్లో ఒక మహిళ ఒక బాబు కూడ ఉన్నారు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments