Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (20:01 IST)
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక బాబు కూడా ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జాతీయ రహదారి అత్వెలి గ్రామ రేకుల బావివద్ద తూప్రాన్ నుండి నగరానికి వస్తున్న టాటా ఏస్ AP 28 TV 5762 వాహనాన్ని బైక్ TS 36 H 9497 ను రాంగ్ రూట్‌లో కొంపల్లి నుండి వస్తున్న కారు AP 11Ac 4902 ఢీకొట్టగా ముగ్గురు మృతి చెందారు. 
 
మృతుల్లో ఒక మహిళ ఒక బాబు కూడ ఉన్నారు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments